- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
టికెట్ దక్కకపోవడంతో నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం: టీడీపీ నేత
దిశ, వెబ్డెస్క్: టీడీపీ నేత దొన్ను దొర అల్లూరి సీతారామరాజు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరకులోయ నుంచి పోటీ చేశారు. కానీ ఈయనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తాజాగా దొన్ను దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందానని అన్నారు. అంతేకాదు నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ఎమోషనల్ అయ్యారు. కానీ కార్యక్రర్తల భవిష్యత్ గురించి ఆలోచించి విరమించుకున్నాని వెల్లడించారు. పార్టీ కోసం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయానని తెలిపారు. ఎవరు ఆదరిస్తే వారికే మా మా మద్దతు.. లేకపోతే ఇండిపెండెంట్ గాపోటీ చేస్తానని దొన్ను దొర చెప్పుకొచ్చారు. ఇక దొన్ను దొర25 ఏళ్లుగా పైగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గిరిజన విద్యార్థులకు సేవలందించి.. 2018 లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రావడం కోసం టీచర్ ఉద్యోగ్యాన్ని వదులుకున్నారు. అలాగే ఈయన 2019 లో ఎన్నికల్లో అరకులోయ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విఫలమయ్యారు.