- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP: పునరావస కేంద్రానికి వెళ్తున్న బోటు గల్లంతు..
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, తోట్లవల్లూరు మండలంలో వరదల్లో చిక్కుకున్న 8 మందిని బోటులో అన్నవరపులంక నుంచి పునరావాస శిబిరానికి తరలిస్తుండగా బోటు గల్లంతైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 8 మంది ఉన్నారు. అందులో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
Advertisement
Next Story