- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి..
by Sumithra |
X
దిశ, సదాశివపేట : సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలో గణేష్ నిమజ్జనం చేస్తున్న సమయంలో వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే నాగ్సన్ పల్లి సమీపంలో కందకుంట చెరువులో సత్తయ్య (37) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా సోమవారం వ్యక్తి వివరాలను దర్యాప్తు చేసి గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు చెరువులో ముమ్మరంగా గాలించి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు.
Advertisement
Next Story