- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆధునిక సమాజంలో ‘మనిషి’ విలువలను మంటగలుపుతున్నాడు. కామంతో కల్లుమూసుకుపోయి కూతురు వయస్సున్న బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. తన మాట వినకపోతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తనను పెళ్లిచేసుకోవాలని 43 ఏళ్ల వ్యక్తి మైనర్ను రోజూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే మంత్రాలు చేసి కుటుంబంలోని అందరినీ చంపుతానంటూ బాధితురాలిని బెదిరించాడు.
ఈ ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. రాకేష్(43) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ మైనర్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలని లేనియెడల పూజలు చేసి అందర్ని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆ బాలిక భయాందోళనకు గురైంది. విషయం తెలుసుకున్న తల్లి నిందితునిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read also..