నగరంలో ఆమె హత్యకు గురైంది

by  |
నగరంలో ఆమె హత్యకు గురైంది
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ హత్యకు గురైన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎల్బీనగర్ లోని జనప్రియ కాలనీలో ఓ మహిళను దుండగుడు హత్య చేశాడు. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed