లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి 

by srinivas |
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిలో నకరికల్లు వై జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలు నాదెండ్ల మండలం అవిశాయపాలెంకి చెందిన కోమటినేని అనసూర్య (65)గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు సాయిపాలెం నుంచి ఇనిమెట్ల వెళుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed