- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గుమ్మడిదలోని దోమడుగు ప్రాంతంలో ఐదేండ్ల చిన్నారిపై దుండగులు అత్యాచారం జరిపారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వేసి దుండగులు పారపోయారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story