ముగ్గురు పోలీసులు మృతి

by vinod kumar |
ముగ్గురు పోలీసులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. సురుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. అందులో 4 వేలకు పైగా పోలీసులు ఉన్నారు. తాజాగా ముగ్గురు పోలీసులు దాని బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడి మృతిచెందిన పోలీసుల సంఖ్య 54కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed