- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ముగ్గురు పోలీసులు మృతి
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. సురుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. అందులో 4 వేలకు పైగా పోలీసులు ఉన్నారు. తాజాగా ముగ్గురు పోలీసులు దాని బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడి మృతిచెందిన పోలీసుల సంఖ్య 54కు చేరుకుంది.
Advertisement
Next Story