మునంద్‌లో ఎవరు చనిపోయారో తెలుసా..?

by  |
మునంద్‌లో ఎవరు చనిపోయారో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఓ టెర్రరిస్టును భారత బలగాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం మేరకు శుక్రవారం భద్రతా దళాలు షోపియాన్ జిల్లాలోని మునంద్ ఏరియాలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.


Next Story

Most Viewed