- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రామోజీరావు మృతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: ఈటీవీ, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా, ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు.
Advertisement
Next Story