ముగ్గురు మట్కా రాయుళ్ల అరెస్ట్

by Sridhar Babu |
ముగ్గురు మట్కా రాయుళ్ల అరెస్ట్
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ముగ్గురు మట్కా ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని నాగారం గోశాల రోడ్లో మట్కా ఆడుతున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు , రూ.3440 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని ఐదవ టౌన్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed