- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఈఓ, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చి దిద్దాలని సూచించారు. తాను ఏ క్షణంలోనైనా ఏ పాఠశాలనైనా తనిఖీ చేస్తానని, ఎక్కడ తప్పు కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Advertisement
Next Story