- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
by Sridhar Babu |
X
దిశ, జక్రాన్ పల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. మండలంలోని అర్గుల్ గ్రామ శివారు లో మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి పైన శ్రీదేవి కోల్డ్ స్టోరేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. డొంకేశ్వర్ మండలం నూత్ పల్లి గ్రామానికి చెందిన కానూర్ గంగాధర్(35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంలో మృతుని భార్య కానూరి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story