- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని పాత వర్ని చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఈర్నాల సంపత్ కుమార్ (65) అనే వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు తన ద్విచక్ర వాహనంపై అతి వేగంగా, అజాగ్రత్తగా చందూర్ నుండి వర్ని వస్తుండగా మార్గ మధ్యలో వర్ని చౌరస్తా వద్ద కింద పడి పోయి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Next Story