కాలేజీ విద్యార్థిని అదృశ్యం

by Sridhar Babu |
కాలేజీ విద్యార్థిని అదృశ్యం
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన విద్యార్థిని కళాశాలకు వెళుతున్నాను అని చెప్పి కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎన్జీవోస్ కాలనీకి చెందిన పెట్టి గాడి శృతి (20) ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కళాశాలకు వెళ్తున్నాను అని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని తండ్రి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సదరు విద్యార్థినికి సంబంధించి తెలిస్తే 8712686145 నంబర్కు కు తెలపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed