- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అండర్ ట్రయల్ ఖైదీ మృతి
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతం కు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు రాగా తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
Advertisement
Next Story