- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
విద్యుదాఘాతానికి గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, భీంగల్ : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రం శివారులో గల ధర్మాన్నోళ్ల నర్సయ్య వ్యవసాయ క్షేత్రం లో విద్యుత్ తీగకు తగిలి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. జొన్న చేలులో కరెంట్ వైరు ఉన్నందున కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Advertisement
Next Story