- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
by Sridhar Babu |
X
దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన ప్రకారం రాజు తన సొంత వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించడానికి వెళ్లి పక్కనే ఉన్న స్టార్టర్ డబ్బా వద్ద మోటార్స్ స్టార్ట్ చేయడానికి వెళుతుండగా కరెంట్ వైర్ చెయ్యికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story