కారును ఢీకొన్న లారీ...ముగ్గురికి గాయాలు

by Sridhar Babu |
కారును ఢీకొన్న లారీ...ముగ్గురికి గాయాలు
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు లారీలో ఉన్న గొర్రెల మందలో 30 మృతి చెందాయి. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed