- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జాలర్ల వలకుపడ్డ 21 కిలోల చేప
by Sridhar Babu |
X
దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఓ మత్స్యకారుడికి 21 కిలోల బొచ్చ చేప లభ్యమైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలోని హసన్ పల్లి గ్రామానికి చెందిన గుల్ల లక్ష్మణ్ అనే మత్స్యకారుడు శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేపల వేటకు వెళ్లాడు. తాను వేసిన వలలతో చేపల వేట కొనసాగిస్తుండగా వలలో 21 కిలోల బొచ్చ రకం చేప పడింది. 21 కిలోల బొచ్చ చేప లభ్యం కావడంతో లక్ష్మణ్ ఆనందంతో ఇంటికి బయలుదేరాడు. ఇంత పెద్ద చాప పడడంతో ఆనందంతో మురిసిపోయాడు. అనంతరం ఆ చేపను నిజాంసాగర్ మార్కెట్లో విక్రయానికి పెట్టడంతో చేపల ప్రియులు ఆ చేపను కొనుగోలు చేసేందుకు భారీగా పోటీ పడ్డారు.
Advertisement
Next Story