- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > అర్ధరాత్రి వైన్స్లో చోరీ.. దసరా పండుగా అమ్మకాలను మొత్తం ఎత్తుకెళ్లిన దొంగ
అర్ధరాత్రి వైన్స్లో చోరీ.. దసరా పండుగా అమ్మకాలను మొత్తం ఎత్తుకెళ్లిన దొంగ
X
దిశ, గుర్రంపొడు : గుర్రంపోడు మండలం కేంద్రంలోని ఆదిత్య వైన్ షాప్ల దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్థ రాత్రి దొంగతనానికి పాల్పడ్డ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దసరా పండుగ కలెక్షన్ మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారని వైన్ షాప్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story