- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దీక్ష విరమించిన నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్ : నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదన్నారు. రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు పెంచాలని.. గ్రూప్-1లో 1:100శాతం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష కారణంగా కిడ్నీలు, లంగ్స్ పనిచేయని పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు.
Advertisement
Next Story