- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కట్ట మైసమ్మ ఆలయంలో ఈటల నామినేషన్ పత్రాలకు పూజలు
by Disha Web Desk 12 |
X
దిశ, మేడ్చల్ బ్యూరో: మల్కజ్గిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి ఈటల జమున ప్రత్యేక పూజలు చేయించారు. శుక్రవారం శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. మల్కాజ్గిరి లో రాజేందర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని అకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు అదరిస్తున్నారని తెలిపారు. మల్కాజ్గిరి సమగ్రాభివృద్ది కోసం బీజేపీకి ఓటేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
Next Story