- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మాంసం దుకాణాలపై అధికారుల దాడి...
X
దిశ, తూప్రాన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలను కొందరు వ్యాపారులు ధిక్కరణ చేశారు. మనోహరబాద్ మండల పరిధిలోని కుచారాం, ముప్పిరెడ్డిపల్లి లో చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహించి మాంసం అమ్మకాలు గుర్తించి ఒక్కొక్కరికి రూ. 4,000 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎంపీఓ లక్ష్మీ నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు స్వామీ, శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story