- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఫ్లైఓవర్ పై వేలాడుతున్న బస్సు…తృటిలో తప్పిన ప్రమాదం
by Kalyani |
X
దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. జహీరాబాద్-తాండూర్ వెళ్లే మార్గంలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పై శివాలయం నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న పిరమిల్ కంపెనీకి చెందిన కార్మికుల బస్సు బ్రిడ్జిపైకి చేరుకోగానే స్టీరింగ్ రాడ్ దెబ్బ తినడంతో బస్సు రేలింకు ని ఢీకొంది.రేలింగ్ గట్టిగా ఉండడంతో బస్సు ఒక చక్రం అదుపు తప్పి కిందకు వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్ అప్రమత్తతోనే ప్రమాదం తప్పిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Advertisement
Next Story