ఐటీ శాఖ మంత్రిని కలిసిన మీ సేవ నిర్వాహకులు

by Naveena |
ఐటీ శాఖ మంత్రిని కలిసిన మీ సేవ నిర్వాహకులు
X

దిశ అలంపూర్: గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారిని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. అనంతరం తెలంగాణ మీసేవ నిర్వాహకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించమని మంత్రిని నిర్వాహకులు కోరారు. సర్వీస్ పై కమిషన్లు పెంచాలని నిర్వాహకులు తెలిపారు. దీంతో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సానుకూలంగా స్పందించారని మీ సేవ నిర్వాహకులు గఫార్, వహిద్, రవి, వెంకటేష్, అజీజ్ నారాయణ తదితరులు తెలిపారు.

Advertisement

Next Story