- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి
by M.Rajitha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారిని గుర్తిస్తూ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు బుధవారం బులెటన్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ఎల్ఓపీ లీడర్ గా గుర్తించాలని సెక్రటరీకి లెటర్ ఇచ్చారు.
Advertisement
Next Story