- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
జగిత్యాల జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మార్వోలు బదిలీ
by Aamani |
X
దిశ, పెగడపల్లి : జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. కథలాపూర్ ఎమ్మార్వో గా వి.వినోద్, పెగడపల్లి ఎమ్మార్వోగా రవీందర్ నియామకమయ్యారు.పెగడపల్లి లో పని చేసిన ఆర్. శ్రీనివాస్ ను మెట్ పల్లి కి కథలపూర్ లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ కాగా అక్కడ ఉన్న ఏ శ్రీనివాస్ జగిత్యాల రూరల్ కు, రూరల్ ఎమ్మార్వో గా ఉన్న సి. రామ్ మోహన్ జగిత్యాల అర్బన్ కు బదిలీ చేశారు. జగిత్యాల రూరల్ ఎమ్మార్వో గా ఉన్న వరందన్ సారంగాపూర్ కు అక్కడ ఉన్న జి రమేష్ కొడిమ్యాల కు ట్రాన్స్ఫర్ చేయగా కొడిమ్యాల ఎమ్మార్వో గా పని చేసిన బి.రాజమణి కోరుట్ల డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.
Advertisement
Next Story