గోదావరిఖని న్యాయవాదుల విధుల బహిష్కరణ

by Aamani |
గోదావరిఖని న్యాయవాదుల విధుల బహిష్కరణ
X

దిశ, గోదావరిఖని : గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ కోర్టు శుక్రవారం నాడు విధులను బహిష్కరించారు. నూతన చట్టాలు పూర్తిగా సామాన్యునికి వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని వెంటనే రద్దు చేసి కొత్త చట్టాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, జవాజి శ్రీనివాస్, రామ్ టింకి శ్రీనివాస్, గుజ్జేటి సత్యనారాయణ, వరలక్ష్మి, ఆరె మధు, సీతకారి చంద్రశేఖర్,మెడ చక్రపాణి, శ్రీధర్, బోయిన్ శ్రీనివాస్, నడపల్లి కిషన్ రావు, మహిళా న్యాయవాదులు, సీనియర్,జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రొటెస్ట్ చేయడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed