- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
HYD : కత్తులతో బెదిరించి రూ.50 లక్షలు చోరీ
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీ ఫ్యాక్టరీలో దొంగలు చొరబడి రూ.50 లక్షలు చోరీ చేశారు. కత్తులతో వాచ్మెన్ను బెదిరించి రూ.50 లక్షలు దొంగిలించారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story