- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆదిలాబాద్లో గోడం నగేష్ గెలుపు.. మెజార్టీ ఎంతంటే..?
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ తలపడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం పొందిన బీఆర్ఎస్ ఖాతా తెరవకుండా చతికిలపడింది. కాగా, ఆదిలాబాద్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. ఈ స్థానంలో80 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గెలిచారు.
Advertisement
Next Story