- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పాలమూరులో ఉత్కంఠ పోరు.. BJP అభ్యర్థి డీకే అరుణ గెలుపు
X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలలో ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోగా.. మరో స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్ లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీ చందు రెడ్డి పై- ఓట్లతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ పార్లమెంటుకు జరిగిన ఉత్కంఠ పార్లమెంటుకు జరిగిన త్రిముక పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ పై విజయం సాధించారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడవ స్థానంలో నిలిచారు.
Advertisement
Next Story