- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
నేడు తెలంగాణలో గ్యాడ్యువేట్ MLC ఉపఎన్నిక కౌంటింగ్
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: ఎంపీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ చెరి సగం సీట్లు గెలుచుకున్నాయి. ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. కాగా, ఇక అందరి దృష్టి గ్యాడ్యువేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. నేడు తెలంగాణలో గ్యాడ్యువేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
Advertisement
Next Story