- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రైతులు దళారులకు సోయా అమ్మి మోసపోవద్దు.. ఎమ్మెల్యే అనిల్ జాధవ్
by Sumithra |
X
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే రైతులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా దళారుల వద్ద సొయాలు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ. 4892/- ప్రకటించిందని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతుల కొరకు అధికారులు నీళ్లు, భోజనం సదుపాయలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ ఆఫీసర్లతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Next Story