- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Asia Cup 2023: విరాట్ కోహ్లిపై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: విరాట్ కోహ్లి ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శమ్రిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలూరులో నిర్వహించిన యో-యో టెస్టును కూడా విరాట్ క్లియర్ చేశాడు. అయితే యో-యో టెస్టులో పాసయ్యానని, 17.2 స్కోర్ సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లి వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోహ్లికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కోహ్లి యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్ను పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోసారి ఇలా అలా చేయొద్దంటూ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story