- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కృష్ణా జిల్లాలో పాము కాటు కలకలం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పాము కాటు బెడద పెరుగుతూనే ఉంది. సోమవారం మొవ్వ మండలంలో ఆరుగురు పాము కాటుకు గురైయ్యారు. రైతు కూలీలు పొలంలో పనిచేస్తుండగా పాము కాటేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 59 మంది రైతులు పాము కాటుకు గురైయ్యారని డాక్టర్ శివరామ కృష్ణ తెలిపారు. కొంతమంది బాధితులు నాటు వైద్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారన్నారు.
Advertisement
Next Story