- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: కనకదుర్గ వారధిపై నుంచి ఓ వ్యక్తి నదిలో దూకారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…పూజ చేసుకుంటానని చెప్పి కనకదుర్గ వంతెనపైకి తాడిగడపకు చెందిన మన్నే దుర్గా ప్రసాద్ వెళ్లారు. పూజ చేస్తుండగా వీడియోలు తీయాలని అతని తమ్ముడు కొడుకుతో చెప్పి ఆయన వెళ్లాడు. ఆ తర్వాత వారధిపై నుంచి నీటిలో దూకాడు. కాగా గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అతను సూసైడ్ నోట్లో రాశాడు.
Next Story