- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదానికి గురై సొరంగంలో చిక్కుక్కున్న 9 మంది ఉద్యోగుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ఐదుగురి మృతదేహాల్లో ఒకరు అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ గా గుర్తించారు. సుందర్.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండా వాసిగా గుర్తించారు. మిగతా వారి కోసం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఉదయం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Next Story