- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కొత్త కేసులు 508.. మరణాలు 13
by srinivas |
X
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్ కేసుల సంఖ్య 4,789కు చేరుకుంది. ఈరోజు 13 మంది మృతిందారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 124కు చేరకుంది. సోమవారం ఒక్కరోజే 704 కొత్త కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.
Advertisement
Next Story