- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇండియా, నేపాల్ దేశాల మధ్య రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయని భారతీయ రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు ‘డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ రైళ్లను నేపాల్కు భారత్ అందజేసింది.
రానున్న డిసెంబర్ నెల నుంచి ఈ రైళ్లు బీహార్లోని జయనగర్, నేపాల్లోని ధనుసా జిల్లాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రయత్నం వలన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఇరుదేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Next Story