భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో గణపతి పూజ.. పాల్గొన్న ప్రధాని మోడీ

by Mahesh |   ( Updated:2024-09-12 11:56:39.0  )
భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో గణపతి పూజ.. పాల్గొన్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితిని పూరస్కరించుకుని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ దంపతులు వారి నివాసంలో వినాయకుడిని నిలబెట్టుకున్నారు. కాగా ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీలోని డీవై చంద్రచూడ్ నివాసానికి వెళ్లి.. గణేష్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి,అతని జీవిత భాగస్వామి కల్పనా దాస్‌తో కలిసి ప్రధాని మోడీ తన చేతులతో వినాయకుడికి హారతి ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed