- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పూజా ఖేడ్కర్ దేశ ప్రజలను మోసం చేసింది : యూపీఎస్సీ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తప్పుడు సర్టిఫికెట్లు అభ్యర్థిత్వం పొందిన పూజా ఖేడ్కర్ పై కఠిన చర్యలు తీసుకుంది యూపీఎస్సీ. నకిలీ సరిఫికెట్లతో సివిల్స్ పరీక్షలో అర్హత సాధించినట్టు తేలడంతో యూపీఎస్సీ ఫోర్జరీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూజ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయగా.. పోలీసులను, యూపీఎస్సీని కౌంటర్ దాఖలుకు కోర్ట్ ఆదేశించింది. ఈ క్రమంలో యూపీఎస్సీ కోర్టుకు సమాధానం ఇస్తూ.. పూజా యూపీఎస్సీని మాత్రమే కాదు, ప్రజలను కూడా మోసం చేసిందని తెలిపింది. ఈ కేసులో హైకోర్ట్ ఇచ్చిన స్టేను మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో షోకాజ్ నోటీసులు ఇవ్వగా, ఇపుడు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
Next Story