- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
Rajasthan : ప్రార్థనా స్థలంలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రాజ్ఘర్ పట్టణంలో దారుణం జరిగింది. ఓ మత ప్రబోధకుడు (22) ఏకంగా ప్రార్థనా స్థలంలోనే ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రార్థనా స్థలం సమీపంలోని ఇంటి వద్ద బాలిక ఆడుకుంటుండగా ఆ మత ప్రబోధకుడు ఆమెను పిలిచాడు. అనంతరం ప్రార్థనా స్థలంలోకి బాలికను తీసుకెళ్లి బలాత్కారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Next Story