- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Asaduddin : ఈవీఎంలను బద్నాం చేయడం కాంగ్రెస్కు అలవాటైంది : ఒవైసీ
X
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ దూషిస్తుండటం విడ్డూరంగా ఉందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను బద్నాం చేయడం కాంగ్రెస్కు అలవాటైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
హర్యానాను పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా మార్చుకోలేకపోయిందని ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్లోని వర్గ విభేదాలను ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో బీజేపీ నెగ్గుకొచ్చిందని ఆయన చెప్పారు. బీజేపీని ఓడించే బంగారు అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుందన్నారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story