- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..
by Vinod kumar |
X
ముంబై : మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్కు .. ఆటోపైకి దూసుకెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం అసుద్ గ్రామం పరిధిలోని దాపోలి-హర్నై రోడ్డుపై జరిగిన ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. గాయాలపాలైన ఇంకో ఏడుగురికి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
Advertisement
Next Story