ఉపాసన శ్రీమంతం ఇంట్లో జరగకపోవడానికి కారణం చిరంజీవేనా?

by samatah |
ఉపాసన శ్రీమంతం ఇంట్లో జరగకపోవడానికి కారణం చిరంజీవేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత వారు తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇటీవలే ఉపాసన సీమంతం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.

అయితే మెగా ఫ్యామిలీఉపాసన శ్రీమంతం ఇంట్లో జరగకపోవడానికి కారణం చీరంజీవేనా?లో అంగరంగ వైభవంగా జరగాల్సిన సీమంతం దుబాయ్‌లో జరగడంతో మెగా అభిమానులు షాక్ గురి అయ్యారు. అసలు ఉపాసన సీమంతం దుబాయ్‌లో ఎందుకు జరిపారటూ.. నెట్టింటో గుస గుసలాడుతున్నారు. మరికొందరేమో దీనిక కారణం చిరంజీవే అంటున్నారు.

అయితే ఉపాసనకు లేటు వయసులో ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి అన్నారంట వైద్యులు. దీంతో చిరంజీవి ఎలా ఒత్తిడి, హడావుడి లేకుండా ఉపాసన చాలా కూల్ గా ఉండటానికి, సీమంతం సింపుల్గా చేసుకోండి అని చెప్పాడంట.దీంతో దుబాయ్‌లో సీమంతం సింపుల్ గా చేసుకుందంట ఉపాసన.

ఇవి కూడా చదవండి:

Mrunal Thakur : సీతారామం సీక్వెల్‌ రావాలని బలంగా కోరుకుంటున్నా: మృణాల్ ఠాకూర్

అక్కినేని బ్రదర్స్ మధ్య విభేదాలు.. క్లారిటీ అదే అంటున్న నెటిజన్స్!

Advertisement

Next Story