- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
బల్లితో ఆదా శర్మ రొమాంటిక్ ఫొటోలు.. మనుషులు అందుకు పనికిరారా ఏమీ?..
దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆదా శర్మ యూనిక్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అందం, అభినయం కలబోసిన అమ్మాయిగా ప్రశంసలు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ కుక్కలు, పిల్లులతో స్నేహం.. మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంది. రీసెంట్గా మిమిక్రీకి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేయగా.. తాజాగా ఓ ఫొటో సిరీస్ షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ శారీలో మెరుస్తూనే.. బల్లితో ఫ్రెండ్షిప్ గురించి వివరించింది.మనుషులు, జంతువులు నీరు తాగి బతుకుతాయి కానీ ఈ జీవి మాత్రం నీటిని ముట్టుకోకుండానే సర్వైవ్ అవుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. మనుషులు దొరక్కా బల్లితో రొమాన్స్ చేస్తున్నావా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
కాగా ఈ మధ్య ఆదా.. దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఆయన పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసిన ఆమె.. జనాలు ఆయనను ఒక దెయ్యంగా ట్రీట్ చేస్తున్నారని బాధపడింది.ఇలాంటి వాళ్లను చూస్తే చిరాకు వేస్తుందని.. ఇంకెప్పుడు మారుతారోనని ఫైర్ అయింది. కనీసం ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలను అయినా గుర్తుంచుకుని మాట్లాడాలి కదా అని ఆవేదన వ్యక్తం చేసిన ఆదా.. అలాంటి వ్యక్తి మన మధ్య లేనందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది.