- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: పట్టపగలే ఇద్దరు దుండగులు ఓ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు. గమనించిన తల్లి అప్రమత్తం కావడంతో పరుగులు తీసారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలోని షకాపూర్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. షకాపూర్ ఏరియాలోని ఓ ఇంట్లో చిన్నారి ఆడుకుంటుంది. బైక్ పైన వచ్చిన ఇద్దరు దుండగులు ఆ చిన్నారికి ఎత్తుకుని వెళుతుండగా గమనించిన తల్లి వారి వెంట పరుగులు తీసి, వాళ్ల దగ్గర నుంచి చిన్నారిని లాక్కుంది. అంతలో అప్రమత్తమైన కాలనీ వాసులు వారి బైకులు అడ్డం పెట్టి దుంగలను పడేశారు. దీంతో వాళ్ల బైక్ అక్కడే పడేసి పరుగులు తీసారు. అనంతరం చిన్నారి తల్లి పోలీసులకు విషయం చెప్పింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, విచారించగా వారిలో ఒకరు చిన్నారి సమీప బంధువేనని గుర్తించారు.
Next Story