- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఈ దుంప గురించి తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం ఇదేనట
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీరాముడు వనవాస సమయంలో తన సతీమణి సీత, సోదరుడు లక్ష్మణునితో పద్నాలుగేళ్ల పాటు అడవిలోనే జీవించాడు. ఆ సమయంలో రాముడు తీసుకున్న ఎక్కువగా తీసుకున్న తిన్న ఆహారం ఇదేనట. దీన్ని ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే సాగు చేస్తారు. దీన్ని రామ్ కంద్ మూల్ అని పిలుస్తారు. వివిధ అనారోగ్య సమస్యలకు ఈ కందమూలాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు . ఇది ఆరోగ్యకరమైనది కూడా. వనవాసంలో ఉన్న శ్రీరాముడు ఈ కందమూలాన్ని తినడం వల్లనే ఆరోగ్యవంతుడిగా ఉన్నారని మన పెద్దలు చెబుతుంటారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాదు కీళ్ల వాపును కూడా తగ్గిస్తుంది.
Advertisement
Next Story