- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 1.51 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12గం.ల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30గం.ల నుండి 5:30గం.ల వరకు పేపర్-2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. కరోనా నిబంధనలు అనుసరిస్తూ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. వచ్చే నెల 5న రిజల్ట్స్ రానున్నాయి.
Next Story