నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

by  |
నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 1.51 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12గం.ల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30గం.ల నుండి 5:30గం.ల వరకు పేపర్-2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. కరోనా నిబంధనలు అనుసరిస్తూ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. వచ్చే నెల 5న రిజల్ట్స్ రానున్నాయి.


Next Story

Most Viewed